మచ్చ బొల్లారం ఆర్యుబి వెంటనే చేపట్టాలి – మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ముద్ర మల్కాజిగిరి:
ట్రాఫిక్ రద్దీతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రైల్వే అధికారులు వెంటనే ఆర్ యు బి నిర్మాణం చేపట్టాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు.మచ్చ బొల్లారం ఆర్యుబి నిర్మాణంపై…