రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను చేపట్టాలి -చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్…
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల పనులు సత్వరమే చేపట్టాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను…