ఆలయాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాం- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన ఈ నెల 6న జరగనున్న సందర్భంగా కలెక్టర్ అభిలాష…