ప్రజలకు విద్యుత్ అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.
ముద్ర, మోత్కూర్ :
మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి కాలనీలో 100 వాల్టెజ్ విద్యుత్ ట్రాన్స్ఫర్ ను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమా నర్సయ్య మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి విద్యుత్ అసౌకర్యాలు…