అర్హులైన ప్రతివారికి సంక్షేమ పథకాలు చేరాలి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మహదేవపూర్, ముద్ర:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…