తిరుమలలో ఆధునిక భారీ వంటశాల.. రిలయన్స్ నుంచి రూ.120 కోట్ల విరాళం
తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన, రుచికరమైన వంటకాలను అందించే లక్ష్యంతో భారీ వంటశాల నిర్మాణానికి టీటీడీ చర్యలు చేపట్టింది. రిలయన్స్ సంస్థ సహకారంతో రూ. 120 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధునాతన…