నాగర్ కర్నూల్ జిల్లాలో సలేశ్వరం జాతర సందడి ఏప్రిల్ 1 నుంచి 3 వరకు ప్రత్యేక బస్సులు – భక్తుల కోసం…
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన సలేశ్వరం జాతరకు ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరిగే ఈ జాతరకు భక్తుల రాకపోకలు సౌకర్యవంతంగా ఉండేందుకు నాగర్ కర్నూల్…