స్వప్న కుమారి హత్య ఘటనపై నివేదిక ఇవ్వండి రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశం
పోలీసుల నిర్లక్ష్యంపై కమిషన్ ను ఆశ్రయించిన 163 మంది న్యాయవాదులు
ముద్ర, హైదరాబాద్ :
న్యాయవాది జి. స్వప్న కుమారి (34) హత్య కేసులో పోలీసుల తీరుపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. చేవెళ్ల భూ వివాదంలో తన ప్రాణాలకు…