మున్సిపల్ కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ముద్ర మల్కాజిగిరి
ప్రజా సమస్యలు గుర్తించి బాధ్యతాయుతంగా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. బోయినపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలియాబాద్ మున్సిపాలిటీకి…