నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సలేశ్వరం జాతరకు సర్వసన్నాహాలు పూర్తి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తెలంగాణ అమర్నాథ్గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం జాతర ఘనంగా ప్రారంభానికి సిద్ధమైంది. పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు…