జోగిపేటలో ఘనంగా జోగినాథ స్వామి జాతర బండ్ల ఊరేగింపు
ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.
జోగినాధ స్వామి జాతరలో భాగంగా ఈరోజు రైతులందరూ ఎడ్లబండ్లను సుందరంగా అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ కుటుంబ సమేతంగా జై జోగినాథ స్వామి అంటూ నినాదాలు చేస్తూ ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమము నిర్వహించారు. ఈ…