విధ్వంసం నుంచి పునర్నిర్మాణం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధీమా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక ప్రసంగం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న విధ్వంసాన్ని గుర్తు చేస్తూనే, కూటమి ప్రభుత్వం…