స్వర్ణగిరిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణ గిరి దివ్య క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి గురువారం తిరుప్పావడ సేవ ఘనంగా నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే…