ఏటీఎం నగదు దొంగ సికింద్రాబాద్ వాసి, టీమ్ వర్క్ తో కేసును చేదించిన పోలీసులు అభిందించిన డీసీపి…
ముద్ర, శేరిలింగంపల్లి :
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం నగదు రవాణా వాహనం నుండి నగదు అపహరణ చేసిన కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12వ తేదీన గోపనపల్లి…