భగవద్గీత గీతా పఠనం లో బంగారు పతకాలు…
ముద్ర నడిగూడెం....
మైసూర్ దత్తపీఠ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీలో మండల కేంద్రానికి చెందిన వందనపు శృతి, కోదాడకు చెందిన బొడ్ల మాధవి బంగారపు పథకాలకు ఎంపికైనట్లు శుక్రవారం తెలిపారు. 700 శ్లోకాలు ఆన్లైన్…