జనగణన దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ.. అవగాహన ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లాలో జనగణన – 2027 మరియు స్వీయ గణనకు సంబంధించి అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రారంభించారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా అదనపు…