ఇంటి నుంచి రూ. 8 లక్షల నగదు, బంగారంతో బాలుడు పరారీ
ముద్ర కూకట్పల్లి :
కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఓ మైనర్ బాలుడు ఇంట్లో ఉన్న నగదు, బంగారంతో కనిపించకుండా పోయిన ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్యనగర్కు చెందిన నంద్యాల నాగార్జున రెడ్డి…