నిర్మల్ పురపాలికపై గులాబీ జండా ఎగరాలి బోథ్ ఎం ఎల్ ఎ అనిల్ జాదవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ మునిసిపాలిటీపై గులాబీ జం డా ఎగిరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బోథ్ ఎం ఎల్ ఎ అనిల్ జాదవ్ అన్నారు. పట్టణంలోని 18, 19 వార్డుల్లో గడప గడపకు బి ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన…