మావోయిస్టులు చర్చల ద్వారా లొంగిపోవడంతో తెలంగాణలో శాంతి సాధన
ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు
చర్చలే సమస్యల పరిష్కారానికి మార్గం
గణపతి సహా ఇతర మావోయిస్టులందరూ లొంగిపోవాలి
లొంగిపోయిన వారికి అండగా ఉంటాం
వారికి రక్షణతో పాటు ఆర్థిక, ఇతర సదుపాయాలు కల్పిస్తాం
ప్రత్యేక ఆరోగ్య భద్రత కార్డులు…