గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
బీసీల కుల గణనపై కేంద్రం కొత్త మోసానికి తెరతీసింది
కేంద్రం మోసంపై జాగృతి యుద్ధ భేరి మోగించబోతున్నది
ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం
కేంద్రం చేయబోతున్న మోసం, అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తాం
తెలంగాణ జాగృతి…