ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ.
ముద్ర, మోత్కూర్:
మోత్కూరు మండలం దత్తప్ప గూడెం గ్రామానికి చెందిన ఏనుగుల మత్స్యగిరి తల్లి పద్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 43,000 వేల రూపాయల చెక్కు ను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,మాజీ ఎంపీటీసీ ఎలుగు పార్వతమ్మ…