పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందజేత
ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల గోపాలరావు ఇకలేరు
బ్రాహ్మణ కోడూరు లో జన్మించి మిర్యాలగూడలో మొదటి రైస్ మిల్ ప్రారంభించారు
ప్రజా ఆలోచన వేదిక స్థాపించి అసమానతులను అవమానాలను రూపుమాపారు
బడుగు బలహీన వర్గాల కోసం…