విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన…