ప్రజాసేవ చేసేవారికే జీహెచ్ఎంసీ టికెట్లు: బండి రమేష్
ముద్ర కూకట్పల్లి :
ప్రజాసేవలో ఉంటూ, ప్రజల అభిమానం పొందిన వారికే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు. శనివారం వసంత నగర్ డివిజన్లోని…