రాజ్యాంగం ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ పై విచారణ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్
ఈ కేసులో రాజకీయ కక్ష్య సాధింపు ధోరణి లేదు
తోడ బుట్టిన చెల్లెలే ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతోంది
దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపైనే ట్యాపింగ్ ప్రయోగం
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యాంగం ప్రకారం విచారణ…