సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి- హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనార్ సూచన
అనుమానాస్పద ఏపీకే లింక్ను డౌన్ లోడ్ చేయొద్దు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
నీటి బిల్లుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ప్రజల్లో ఉండే భయాన్ని పెట్టుబడిగా పెట్టి..…