సాగునీటి ప్రాజెక్టులను సందర్శించిన జిల్లా కలెక్టర్.
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.
మొదట ధరూర్ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు…