Take a fresh look at your lifestyle.
Browsing Tag

Democratic process

ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కరీంనగర్ 50వ డివిజన్ లోని జ్యోతినగర్ ఎస్సార్ హైస్కూల్ లోని 361 పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు

ప్రశాంతంగా ముగిసిన మోత్కూర్ మున్సిపల్ ఎన్నికలు.

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు. -86.92 శాతం పొలింగ్ నమోదు. మోత్కూర్ ముద్ర న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులలో 7106 మంది పురుషులు,7277…

ప్ర‌శాతంగా, స‌జావుగా మున్సి’పోల్స్’

6 మున్సిపాలిటీల్లో 78.99 శాతం పోలింగ్ న‌మోదు మొత్తం 1,76,023 మంది ఓట‌ర్ల‌కు గాను 1,39,044 మంది ఓటు హ‌క్కు వినియోగం ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీలో అత్య‌ధికంగా 84.8 శాతం పోలింగ్ న‌మోదు అత్య‌ల్ఫంగా షాద్‌న‌గ‌ర్‌లో 76.24 శాతం…

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్ జిల్లా. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డ్ నెంబర్ 6, పోలింగ్ స్టేషన్ 15 ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్..

Nirmal Distric: లెక్కింపు పై అవగాహన కలిగి ఉండాలి – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి తమ బాధ్యతలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ…

పట్టణాల్లో కొరవడిన ఓటు చైతన్యం మక్తల్ లో మంత్రి వాకిటి శ్రీహరి

90శాతం పల్లె ఓటర్లు తమ హక్కు వినియోగించుకుంటున్నారు ముద్ర, మక్తల్ : గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణాల్లో ఓటరు చైతన్యం కొరవడిందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెటూర్లలో సామాన్య ప్రజలు సైతం 90 శాతం…