అంత్య పుష్కరాల భక్తులకు ఇబ్బందులు కలగొద్దు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
మహదేవపూర్, ముద్ర :
సరస్వతి అంత్య పుష్కరణకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య అధికారులను కోరారు.
తాత్కాలిక మరుగుదొడ్లు, సురక్షిత మంచినీరు ఏర్పాటు…