వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ పఠనం
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఉగాది తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరం పురస్కరించుకొని మెదక్ పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ పఠనం చేశారు. పురోహితులు వైద్య శ్రీనివాస్ పంచాంగ చేయగా, ఆలయ అర్చకులు నరేంద్రాచార్య, జితేందర్, ఆలయ కమిటీ…