సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి చేతుల మీదుగా ధ్వజస్తంభ స్థాపన
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ మల్లన్న స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని పరమపూజ్యులు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి…