భార్యను చంపి నగలతో పరారైన భర్త
ముద్ర ప్రతినిధి, మెదక్:
కట్టుకున్న భార్యను చంపిన భర్త ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకొని పారిపోయిన సంఘటన మెదకే జిల్లా చేగుంట రైల్వే స్టేషన్ రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుస కథనం ప్రకారం..మండల కేంద్రంలోని వెంకటేశ్వర టెంపుల్ ట్యాంక్…