మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ధర్నా
ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ఈటల రాజేందర్
ముద్ర :మల్కాజిగిరి
మారేడుపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల ఆలస్యానికి నిరసనగా చేపట్టిన ధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు…