- బస్తర్ డివిజన్ ఊసూరు బ్లాక్ లో మావోయిస్టు పార్టీ కి భారీ నష్టం
- బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ – మారేడు బాక అటవీ ప్రాంతం ఎన్ కౌంటర్ లో 17 మంది మావోయిస్టులు మృతి.
- ఇటీవల కాలంలో ఇదే అత్యంత భారీ ఎన్కౌంటర్…
- మావోయిస్టు పార్టీ కి పెద్ద ఎదురు దెబ్బ….
- 100 మందికి పైగా ఉన్న మావోయిస్టు దళాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు..
- అన్ని వైపులా దిగ్బంధం చేసి ముందుకు దూసుకుపోతున్న భద్రతా బలగాలు..
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- భారీ గా కొనసాగుతున్న ఎదురు కాల్పులు..
- జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న
- కోబ్రా, సీ ఆర్ పీ ఎఫ్, (CRPF), ఎస్ టీ .ఎఫ్ (STF)., డి ఆర్ జీ (DRG ) మూడు జిల్లాల పోలీసుల జాయింట్ ఆపరేషన్..
- ఆపరేషన్ లో పాల్గొన్న బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల భద్రతా బలగాలు..
Prev Post