Take a fresh look at your lifestyle.

విలువలతో కూడిన జర్నలిజాన్ని పరిరక్షించాలి

జర్నలిస్టుల సంక్షేమమే టియుడబ్ల్యూజే( ఐజేయు) లక్ష్యం యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ ముద్ర. వీపనగండ్ల: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విలువలతో కూడిన జర్నలిజాన్నిపరిరక్షించాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్…

జెపి దర్గాను సందర్శించిన “హీరో విశ్వక్ సేన్”

"లైలా" సినిమా ప్రమోషన్ లో భాగంగా బాబాకు ప్రత్యేక ప్రార్థనలు కుటుంబ సభ్యులతో కలిసి బాబాను దర్శించిన హీరో విశ్వక్ సేన్ షాద్ నగర్, ముద్ర: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం లో నీ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించారు ప్రముఖ సినీ హీరో…

ఆధునిక వ్యవసాయ విధానాలతోనే ఆర్థికస్వాలంబన

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: రైతుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ పరిధిలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న బిఎస్సి చివరి సంవత్సరం విద్యార్థులు నూతన వ్యవసాయ…

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు

అక్రమంగా ఇసుక తరలించే వారిపై ఉక్కు పాదం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారం చేసేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు.మంగళవారం మధ్యాహ్నం…

విద్యార్థులందరికీ ఉచిత కంటి పరీక్షలు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : విద్యార్థులకు కంటిచూపు సరిగా ఉన్నప్పుడే చదువుపై చక్కగా దృష్టి కేంద్రీకరించగలరని, అందుకోసమే జిల్లాలోని విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం జిల్లా…

తెలంగాణ అభివృద్ధి కి పెట్టుబడులు పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన అమెరికా కాంగ్రెస్ సభ్యులు సేనేటర్స్. ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆధ్వర్యం లో మీట్ అండ్ గ్రీట్. ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: తెలంగాణా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అమెరికా వంటి దేశాలు పెట్టుబడులు…

సురక్షిత ఇంటర్నెట్ వినియోగంతో సైబర్ నేరాలకు చెక్

డిజిటల్ సమాచారంపై అప్రమత్త అవసరం డిపివో, ఎన్ ఐ సి అధికారుల సూచన హాజీపల్లి గ్రామంలో సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం (ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి) : సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం…

చిత్ర కళా ప్రదర్శనలో మంథని ఆడపడుచు ప్రతిభా అదుర్స్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఇటీవల హైదరాబాద్ జెఎన్‌ఎఎఫ్‌ఎయు లోని నెహ్రూ గ్యాలరీలో అంజి ఆకొండి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రియేటివ్ హార్ట్ స్ట్రోక్ 4 అనే చిత్ర ప్రదర్శనలో మంథని ఆడపడుచు తుమ్మల రజిని తన చిత్ర కళా నైపుణ్యంతో వీక్షకులను అబ్బుర…

కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తోంది

* పార్లమెంట్‌లో గళం విప్పిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు కేవలం గిరిజనులపై చేసిన మోసం మాత్రమే, నిజమైన అభివృద్ధి కాదని పెద్దపల్లి ఎంపి వంశీ కృష్ణ అన్నారు. పార్లమెంట్ లో…

కుంభమేళ నుంచి తిరిగొస్తుండగా…ఘోర రోడ్డు ప్రమాదం…నాచారంకు చెందిన ఏడుగురు మృతి

ముద్ర ప్రతినిధి,మేడ్చల్: మహా కుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నాచారం కు చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.జాతీయ రహదారి ( ఎన్ హెచ్ 30) పై ప్రయాణిస్తున్న వారి మినీ బస్సును మద్య ప్రదేశ్ లోని…