Take a fresh look at your lifestyle.

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులను అందిస్తాం

రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గొల్లపల్లి, ముద్ర విలేకరి : జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక…

జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ. ముద్ర ప్రతినిధి, ఆదిలాబాద్: శాంతి భద్రతల పరిరక్షణ దృశ్య, జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, జిల్లాలో ఉన్న ప్రశాంత వాతావరణ…

బ్యాంకులలో, ఏటీఎం లలో ఉన్న భద్రత అంశాలపై సమీక్ష సమావేశం,నిర్వహించిన

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముద్ర ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రజల ఆర్థిక రక్షణకై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు మరియు బ్యాంకు అధికారులతో ఈరోజు పోలీసు హెడ్ క్వార్టర్స్ నందుగల ముఖ్య సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధ్యక్షతన సంయుక్త…

బయట చెత్త పడేసిన దుకాణదారులకు జరిమానా

ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: ఆరు బయట చెత్త పడవేసిన దుకాణదారులకు జరిమానా విధించారు రామగుండం నగర పాలక సంస్థ అధికారులు. గురువారం ఫైవ్ ఇంక్ లైన్ చౌరస్తా వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఊడ్చి వెళ్ళిన తరువాత చెత్త బయట పడవేయడం గుర్తించి అదనపు…

గిరిజన హక్కులను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం 

తుంగతుర్తి, ముద్ర: రాష్ట్రంలో గిరిజన హక్కులను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని  తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రాజారామ్ అన్నారు. గురువారం  తుంగతుర్తి పద్మశాలి భవన్ లో జరిగిన తెలంగాణ గిరిజన సమాఖ్య తుంగతుర్తి…

ఢిల్లీ లో జరగనున్న నిరసనలకు సంపూర్ణ మద్దతు

బిసి రిజర్వేషన్ల సాధనకు వేలాదిగా పాల్గొన్ని విజయవంతం చేస్తాం. ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యార్థి విద్యావంతుల ఐక్యవేదిక. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము సంపూర్ణ మద్దతు…

రిటైర్డ్ ఉద్యోగికి తోటి ఉద్యోగుల వీడ్కోలు

యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: రామగుండం రెండవ డివిజన్ ఓసీపీ.3 ప్రాజెక్టు బేస్ వర్క్ షాప్ లో జనరల్ మజ్దూర్ గా సర్వీస్ కాలం పూర్తి చేసి, ఉద్యోగ విరమణ పొందిన రామ నర్సింగ్ ను తోటి ఉద్యోగులు గురువారం ఆత్మీయ సన్మానంతో వీడ్కోలు తెలిపారు.ఉదయం ఏర్పాటు…

ఉద్యోగ విరమణ అనేది సర్వసాధారణమే

ఓసీపీ.1 ప్రాజెక్టు అధికారి జె.రాజశేఖర్. యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: సింగరేణి రామగుండం మూడవ ఏరియా ఓసీపీ.1 ప్రాజెక్టులో ఈపి ఆపరేటర్ గా సర్వీసు కాలం పూర్తిచేసి, ఉద్యోగ విరమణ పొందిన గునుగంటి వెంకట స్వామిని స్తానిక అధికారులు, తోటి…

పదేళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.గురువారం…

గ్రేటర్ వరంగల్, కరీంనగర్‌లకు స్మార్ట్ సిటీ మిషన్ విస్తరణ లేదన్న కేంద్రం

న్యూఢిల్లీ: గ్రేటర్ వరంగల్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో స్మార్ట్ సిటీ మిషన్ (ఎస్‌సీఎం)కొనసాగించే అవకాశాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 మార్చి 31తో ఈ మిషన్ ముగిసిందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ…