ఈవీఎం గొడవల వద్ద పటిష్ట నిఘా ఉండాలి – జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ముద్ర ప్రతినిధి, ఖమ్మం
ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాపై భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణ లోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ నెలవారి తనిఖీలో భాగంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్…