ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి పొడగింపుపై హర్షం
ముద్ర, నారాయణ పేట:
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయు) నారాయణపేట జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా…