పుష్కరాలపై సమీక్షా సమావేశం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి…