వనదుర్గ సన్నిధిలో కలెక్టర్ ప్రతిమా పూజలు
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఏడుపాయల వన దుర్గా మాతను కలెక్టర్ ప్రతిమా సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు…