కేజీబీవీ విద్యార్థులకు వైద్య పరీక్షలు.
ముద్ర, మోత్కూర్:
ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వల్ప జ్వరము,దగ్గు, జలుబుతో…