ప్రభుత్వం ఆర్టిజెన్స్ ని పిలిచి చర్చంచాలి-సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
* 26 వేల మంది ఆర్టిజెన్స్ కు కెసిఆర్ జీతాలు పెంచారు.
* వారి న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలి
* అవసరం అయితే ఆర్టిజెన్స్ తో కలసి బి ఆర్ ఎస్ ఉద్యమం చేపడుతుంది
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సమ్మె చేస్తున్న ఆర్టిజెన్స్ ని పిలిచి…