యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం కావాలి కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలి -జిల్లా…
ముద్ర కరీంనగర్ :
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధం కావాలని, కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రణాళికపై…