వరిగుంతంలో పురాతన శాసనం గుర్తింపు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతం గ్రామంలో నల్లరాతి మీద చెక్కిన తెలుగు శాసనాన్ని బుర్ర సంతోష్ గుర్తించారు. దాని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం…