రోడ్డు ప్రమాదంలో కొండాపురం వాసి మృతి
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కొండాపురం గ్రామానికి చెందిన సింహాద్రి (52) అనే వ్యక్తి రాత్రి జాంపల్లి గ్రామ శివారులోని…