రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా 2.34 ఎకరాల ప్రభుత్వ బూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్
హైదరాబాద్, మార్చి 15:
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని రాంబాగ్ సర్వే నంబరు 354/1, 354/2, 354/3లలో 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 250 కోట్ల వరకూ ఉంటుందని…