జగిత్యాల డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నీటి వసూళ్ల పర్వం… నీళ్లు కావాలంటే రూ.3500 చెల్లించాలి……
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నిర్మించిన జగిత్యాల అర్బన్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ప్రస్తుతం 'నీటి' మాఫియా రాజ్యమేలుతోంది. ఇక్కడ నివాసముంటున్న పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని…