విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి – భారత్ను తిరిగి విశ్వగురువుగా చేయాలి: వెంకయ్య నాయుడు
గౌరవప్రదంగా విభేదించడం' ప్రజాస్వామ్య లక్షణం
నేతల ప్రవర్తన, భాష హుందాగా ఉండాలి
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పూణే 'ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగం
న్యూఢిల్లీ :
దేశ భవిష్యత్తు అయిన యువత విలువైన సిద్ధాంతాలతో…