Take a fresh look at your lifestyle.
Browsing Category

new delhi

ఏపీ పర్యాటకాభివృద్ధికి ఢిల్లీ దిశగా కీలక అడుగులు రూ. 900 కోట్లకు పైగా ప్రాజెక్టులతో కేంద్రాన్ని…

    నేడు ఢిల్లీకి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌..రేపు కేంద్ర పర్యాటక,సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ పెండింగ్ లో ఉన్న కీలక పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టుల ఆమోదానికి విజ్ఞప్తి.. రూ. 900 కోట్లకు పైగా…

దేశంలో ఇంధన కొరత లేదు.. భవిష్యత్తులో రానివ్వం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దేశంలో సరిపడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలున్నాయి ప్రజలెవరూ తొందరపడి నిల్వలు చేసుకోవద్దు న్యూ ఢిల్లీ : పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం ప్రభావం ప్రస్తుతం దేశంలో ఏమాత్రం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.…

మరో ఎనిమిదేళ్లు తెలంగాణలోనే ఉంటా: రేవంత్ రెడ్డి రాజకీయ ధోరణులు, కేంద్రానికి హెచ్చరికలు

దేశ రాజకీయాల విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయం బీఆర్ఎన్ నేతలే తెలంగాణలో నన్ను హీరో చేశారు ఇప్పటికీ, ఎప్పటికీ తమ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తాను మరో ఎనిమిదేళ్ల పాటు తెలంగాణలో రాష్ట్ర…

కౌన్సెలింగ్ గడువును పెంచలేం పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ

ఇప్పటికే అనేక సార్లు పొడిగించాం ఇక చాలు తెలుగు రాష్ట్రాల్లోని పీజీ వైద్య విద్యార్థులకు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు చుక్కెదురు న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లోని పీజీ వైద్య విద్యార్థులకు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు సుప్రీంకోర్టులో…

మతం మారితే ఎస్సీ హోదా  రద్దు మత మార్పిడిలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ : ఎస్సీ కులానికి చెందిన వారు మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోకి కాకుండా ఇతర ఏ మతంలోకి మారిన వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందని…

డ్రగ్స్‌పై ఉక్కుపాదం… సిట్ దర్యాప్తుతో కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తాం దాని వెనక ఎవరున్నా ఉపేక్షించం మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ పార్టీ ఘటనను సీరియస్ గా తీసుకున్నాం అందుకే 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశాం 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి జాతీయ స్థాయి…

ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా

షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం ఏప్రిల్‌ లో పోలింగ్.. మే 4న ఫలితాలు! తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్‌కు ఏర్పాట్లు 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలు ఆరు రాష్ట్రాల్లో ఎనిమిది…

విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి – భారత్‌ను తిరిగి విశ్వగురువుగా చేయాలి: వెంకయ్య నాయుడు

గౌరవప్రదంగా విభేదించడం' ప్రజాస్వామ్య లక్షణం నేతల ప్రవర్తన, భాష హుందాగా ఉండాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పూణే 'ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగం న్యూఢిల్లీ : దేశ భవిష్యత్తు అయిన యువత విలువైన సిద్ధాంతాలతో…

తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు ఇబ్బందులు ఉంటుే సమాచారం ఇవ్వాలన్న తెలంగాణ భవన్ అధికారులు న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం…

తెలంగాణలో అరాచన పాలనపై మౌనమేలా..?-రాహుల్ గాంధీకి ఎంపీ ఈటల సూచన

పేద ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానంపై దాడి జరుగుతోంది తెలంగాణ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం న్యూఢిల్లీ : తెలంగాణలో కొనసాగుతోన్న అరాచక పాలన... పేద ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానంపై జరుగుతోన్న దాడుల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…