రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
జనగామ శివాలయం అభివృద్ధికి 6 కోట్ల నిధులు ఇవ్వాలి.
సీఎం రేవంత్ రెడ్డి కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కనీ,
ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తో కలిసి వినతి పత్రం అందించిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్.
ముద్ర…