వృత్తి నైపుణ్యం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం…. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి నైపుణ్యం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అడ్వాన్సుడ్ టెక్నికల్ సెంటర్ ఏ టి సి కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి…